తెలంగాణ-ఆంధ్రప్రదేశ్: సింగపూర్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అక్కడి తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన సింగపూర్ అభివృద్ధి మోడల్ను ప్రస్తావిస్తూ, రాష్ట్ర అభివృద్ధికి...
బోగస్ పెన్షన్లను అడ్డుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై పెన్షన్ పొందాలంటే లబ్ధిదారులు ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని అనుసరించాల్సిందే. ఈ నూతన విధానం ద్వారా నిజమైన లబ్ధిదారులను గుర్తించి, నకిలీగా పెన్షన్ తీసుకుంటున్న వారిని...