మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లాలో ఉన్న ప్రముఖ జైన మఠంలో 30 ఏళ్లుగా నివసిస్తున్న ఏనుగు ‘మహాదేవి’ (మాధురి)ని గుజరాత్లోని వంటారా వన్యప్రాణి సంరక్షణ కేంద్రానికి అధికారులు తరలించారు. మఠం వారసత్వ సంపదగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్నందున...
నాగ్పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ హిందూ ధర్మానికి విశ్వవ్యాప్త ప్రాధాన్యత ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోని వేరియేటీ సమస్యలను పరిష్కరించేందుకు హిందూయిజం ద్వారా నేర్పించే సత్యం, సహనతత్వం, వైవిధ్యం పట్ల గౌరవం...