వరల్డ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్లో భారత పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్-చిరాగ్ అద్భుత విజయం సాధించారు. క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ రెండో ర్యాంక్ జోడీ ఆరోన్, సో వూయ్పై 21-12, 21-19 తేడాతో గెలిచి కాంస్య పతకం...
తెలంగాణలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు పలు జిల్లాల్లో ప్రభావం చూపిస్తున్నాయి. హనుమకొండ జిల్లాలోని కాకతీయ యూనివర్సిటీలో ఇవాళ, రేపు జరగాల్సిన డిగ్రీ, పీజీ పరీక్షలను వాయిదా వేసింది. అలాగే కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ పరిధిలో జరగాల్సిన...