పాఠశాల స్థాయి విద్యార్థులకు న్యాయవ్యవస్థ పట్ల గౌరవం పెంచాల్సింది పోయి, అందులోని అవినీతి గురించి పాఠాలు బోధించడంపై సర్వోన్నత న్యాయస్థానం మండిపడింది. ఈ వివాదాస్పద పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఘాటుగా స్పందించారు....
టీ20 ప్రపంచకప్ సూపర్-8 పోరులో వెస్టిండీస్ సరికొత్త చరిత్ర సృష్టించింది. జింబాబ్వే బౌలర్లను ఊచకోత కోస్తూ నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 254 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 107 పరుగుల తేడాతో ఘనవిజయం...