తూర్పు లడ్డఖ్ సరిహద్దుల్లో భారత్, చైనాల మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు క్రమంగా తగ్గుముఖం పట్టి సాధారణ పరిస్థితి నెలకుంటోంది. ఇరు దేశాల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం ప్రకారం, భారత్, చైనా సైనికులు సరిహద్దు వెంబడి...
పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెల 25 నుంచి ప్రారంభం కానున్నాయి .. సభ ముందుకు, వక్ఫ్ బోర్డు సవరణ బిల్లులు, ఎన్నికలు, పార్లమెంటు శీతాకాల సమావేశాలు ఈనెలలోనే ప్రారంభం కానున్నాయి. నవంబర్ 25 వ తేదీ...