ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెలలో తన సొంత నియోజకవర్గం కుప్పంలో రెండు సందర్భాల్లో పర్యటించనున్నారు. మే 21న కుప్పం తిరుపతి గంగమాంబ జాతరలో సీఎం దంపతులు పాల్గొని, సంప్రదాయ కార్యక్రమాల్లో భాగమవుతారు....
టోక్యో నగరాన్ని వరదల నుంచి కాపాడుతున్న అండర్గ్రౌండ్ టన్నెళ్ల తరహాలో హైదరాబాద్లో కూడా నిర్మాణం చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వర్షాకాలంలో నగరంలో వరదలతో పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతున్న నేపథ్యంలో, భారీ వరదలను తట్టుకునేందుకు ఆధునిక పద్ధతుల్లో...