ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసేందుకు ప్రజలు గ్రామ, వార్డు సచివాలయాలకు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. అయితే, సర్వర్లు సరిగ్గా పనిచేయకపోవడంతో సచివాలయ ఉద్యోగులు దరఖాస్తుదారులను వెనక్కి పంపుతున్నారు. ఈ సాంకేతిక సమస్యల...
మణిపుర్లోని చందేల్ జిల్లాలో జరిగిన తీవ్రమైన కాల్పుల్లో 10 మంది మిలిటెంట్లు హతమయ్యారని భారత సైన్యం ప్రకటించింది. న్యూ సమతాల్ గ్రామం సమీపంలో, భారత్-మయన్మార్ సరిహద్దు వద్ద మిలిటెంట్ల కదలికలపై నిర్దిష్ట సమాచారం అందడంతో అస్సాం...