ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర మరియు తహసీల్దార్ జయలక్ష్మి మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. రాత్రి 10 గంటల సమయంలో ఎమ్మెల్యే తనకు వాట్సాప్ కాల్లో అసభ్యంగా మాట్లాడి,...
పాకిస్థాన్ స్పాన్సర్ చేసే ఉగ్రవాదాన్ని అంతర్జాతీయ వేదికపై ఎండగట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఏడు బృందాలను విదేశాలకు పంపనుంది. ఈ బృందాల్లో ఒకదానికి కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ను సారథిగా ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర...