వేసవి కాలంలో పిల్లల నుంచి పెద్దల వరకు ఐస్క్రీమ్లను ఇష్టంగా ఆస్వాదిస్తుంటారు. అయితే, అహ్మదాబాద్లోని మణినగర్ ప్రాంతంలో హవ్మోర్ ఐస్క్రీమ్లో బల్లి తోక కనిపించడం సంచలనం రేపింది. స్థానిక మహిళ ఒకరు మహాలక్ష్మి కార్నర్లోని హవ్మోర్...
ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న విద్యా సంస్కరణలకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ బాట పట్టాయి. ఈ సంస్కరణలు విద్యారంగాన్ని బలహీనపరుస్తూ, విద్యార్థులు, ఉపాధ్యాయులపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆరోపిస్తూ,...