సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) 10 మరియు 12వ తరగతి పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలు ఉన్న విద్యార్థుల కోసం రీ-వాల్యుయేషన్ మరియు రీవెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. 12వ తరగతి విద్యార్థులు తమ ఆన్సర్...
సికింద్రాబాద్లో రైళ్లలో ప్రయాణికులను బెదిరించి బలవంతంగా డబ్బులు వసూలు చేస్తున్న ముగ్గురు హిజ్రాలతో పాటు ఒక మైనర్ను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నలుగురి నుంచి రూ.10,000 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన...