భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాడులు పాకిస్థాన్లో భారీ నష్టాన్ని మిగిల్చాయని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. మే 7, 2025న జరిగిన ఈ ఆపరేషన్లో బహవల్పూర్తో సహా పాకిస్థాన్ మరియు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని...
ఢిల్లీలో రేపు (మే 24, 2025) జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’ను ఆవిష్కరించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రం 2047 నాటికి...