ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ.80 వేల కోట్లు ఖర్చవుతుందని, దీని ద్వారా 200 టీఎంసీల నీటిని దారి మళ్లించవచ్చని ఆయన...
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, పార్టీ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్)కు తాను రాసిన లేఖ బయటకు వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సంబరపడుతున్నాయని విమర్శించారు. బీఆర్ఎస్లో ఏదో...