విజయవాడ, మే 24: విజయవాడలోని పటమటలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కరెంట్ షాక్కు గురై విగతజీవులుగా కనిపించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది....
హైదరాబాద్లో బంగారం ధరలు మరోసారి జోరు పెంచాయి. ఈ రోజు (మే 24, 2025) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.550 పెరిగి రూ.98,080కి చేరింది. అదే విధంగా, 22 క్యారెట్ల 10...