కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఝార్ఖండ్లోని ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. పరువు నష్టం కేసులో ఈ వారెంట్ జారీ కాగా, జూన్ 26న వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కోర్టు...
ఇదే సమయంలో, విజయవాడలోని బీసెంట్ రోడ్డులో బాంబు బెదిరింపు కలకలం రేపింది. ఈ బెదిరింపు సమాచారం అందిన వెంటనే స్థానిక వ్యాపారులు షాపులను మూసివేశారు. బాంబు స్క్వాడ్ బృందం ఘటనా స్థలానికి చేరుకొని తనిఖీలు చేపట్టింది....