మావోయిస్టుల నిర్మూలన కోసం కేంద్ర హోంశాఖ తీవ్ర చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో ఝార్ఖండ్లో జరిగిన ఒక ఎన్కౌంటర్లో సీనియర్ మావోయిస్టు నేతలు పప్పు లోహరా, ప్రభాత్ గంఝూ హతమయ్యారు. పప్పు లోహరాపై రూ.10 లక్షలు,...
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తక్షణం దిగిపోవాలని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత కేటీ రామారావు (కేటీఆర్) డిమాండ్ చేశారు. యంగ్ ఇండియా పేరుతో రేవంత్ రెడ్డి వసూళ్లకు పాల్పడినట్లు...