హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (BRS)లో ఎమ్మెల్సీ కవిత లేఖ వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ విషయమై పార్టీ ఆత్మపరిశీలనలోకి వెళ్లిందని, అంతర్గతంగా పరిష్కారం కోసం అధిష్టానం ప్రయత్నాలు ప్రారంభించినట్లు...
గుంటూరు: నకిలీ ఇళ్ల పట్టాల కేసులో అరెస్టయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత వల్లభనేని వంశీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. శ్వాస సంబంధిత సమస్యలతో ఆరోగ్యం మరింత దిగజారడంతో ఆయనను గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు....