రాజమండ్రి (ఆంధ్రప్రదేశ్): తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాజానగరం మండలంలోని దివాన్ చెరువు నుండి గామన్ బ్రిడ్జ్ వైపు వెళ్తున్న రహదారిపై వేగంగా దూసుకొచ్చిన లారీ...
హైదరాబాద్/బాసర: తెలంగాణలోని ప్రఖ్యాత విద్యా సంస్థ బాసర రాజీవ్ గాంధీ IIIT (RGUKT)లో 2025-26 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం విద్యార్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా, ఇప్పటివరకు అధికారిక నోటిఫికేషన్ విడుదల కాలేదు. ఇటీవల పదో తరగతి...