బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ పాలనపై సెటైర్లు వేస్తూ ట్వీట్ చేశారు. రూ.430 కోట్లతో నిర్మించిన చర్లపల్లి రైల్వే స్టేషన్, ఢిల్లీ విమానాశ్రయం వంటి భారీ నిర్మాణాలు సాధారణ వర్షానికే దెబ్బతిన్నాయని ఆయన పేర్కొన్నారు....
కుప్పం పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని శ్రీజ మిల్క్ ప్రొడ్యూసర్ ఆర్గనైజర్ మరియు మదర్ డెయిరీ ప్రతినిధులు సోమవారం కలిశారు. ఈ సందర్భంగా కుప్పంలో శ్రీజ సంస్థ ద్వారా పశుగ్రాస ప్రాసెసింగ్...