ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేశ్, కుప్పం నియోజకవర్గంలో పర్యటనలో ఉండగా, టీడీపీ కార్యకర్త చెంగాచారికి చెందిన టీ కొట్టును ఆకస్మికంగా సందర్శించారు. శాంతిపురంలోని ఈ టీ షాపులో మంత్రి లోకేశ్ టీ తాగి, కార్యకర్తతో సహా...
విజయనగరంలో బాంబు పేలుళ్ల కుట్ర కేసు విచారణ నాలుగో రోజున సంచలన వివరాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్లో పేలుళ్లు జరపాలని సౌదీ అరేబియా నుంచి ఆదేశాలు అందినప్పటికీ, సిరాజ్ ఉర్ రెహమాన్ (29) తన మొదటి...