ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటన చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన కర్నూలు మరియు నంద్యాల జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. మోదీ పర్యటనకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలో విడుదల...
చెన్నైలో పుట్టినరోజు సందర్భంగా చికెన్ ఫ్రైడ్ రైస్ తిన్న ఒక చిన్నారి అనారోగ్యంతో బాధపడుతూ మరణించింది. ఈ సంఘటన ఫాస్ట్ ఫుడ్ వినియోగంపై మరొకసారి గమనీయమైన హెచ్చరికగా నిలిచింది. సంజన కధనం మహేంద్రన్, పదుమేగల దంపతుల...