రాజన్న సిరిసిల్ల జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చందుర్తి పోలీస్ స్టేషన్ సమీపంలో మనోజ్ అనే యువకుడు అదే గ్రామానికి చెందిన బొల్లు మల్లవ్వ (60) అనే మహిళను అతికిరాతకంగా హత్య చేశాడు. హత్య అనంతరం,...
ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 28 మంది నక్సలైట్లు మృతిచెందినట్లు మావోయిస్టులు ఒక లేఖలో పేర్కొన్నారు. మృతుల్లో కేశవరావు కూడా ఉన్నట్లు వారు తెలిపారు. ఈ ఘటనలో ఒక నక్సలైట్ మృతదేహాన్ని తాము తీసుకెళ్లినట్లు...