విశాఖపట్నం, మే 27: విశాఖ స్టీల్ ప్లాంట్ వద్ద సోమవారం ఉదయం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపును నిరసిస్తూ కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి. ప్లాంట్ పరిపాలనా భవనాన్ని ముట్టడించేందుకు...
న్యూఢిల్లీ, మే 27: భారతదేశపు తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ వర్ధంతి సందర్భంగా రాజకీయ నాయకులు, ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పించారు. దేశ నిర్మాణంలో నెహ్రూ గారి పాత్రను గుర్తుచేస్తూ...