ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ అద్భుతమైన ప్రదర్శనతో టేబుల్ టాపర్గా ఎదిగింది. ఈ విజయం వెనుక ప్రధాన పాత్రధారి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. తన సారథ్యంలో పంజాబ్ జట్టు టాప్-2లో...
తెనాలి, మే 27: గుంటూరు జిల్లాలోని తెనాలిలో పోలీసుల లాఠీచార్జ్ కలకలం రేపుతోంది. కానిస్టేబుల్పై దాడి చేసిన ఆరోపణలతో ముగ్గురు యువకులను పోలీసులు పట్టుకుని రోడ్డుపై బహిరంగంగా చితకబాదిన ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సామాజిక...