హైదరాబాద్లోని రామంతాపూర్లో బీజేపీ కార్పొరేటర్ బండారి శ్రీవాణి నివాసం ముందు స్థానిక బాలకృష్ణనగర్ కాలనీ వాసులు మంగళవారం ధర్నా నిర్వహించారు. తమ కాలనీకి సంబంధించిన పైప్లైన్ పనులను నిలిపివేశారని, ఇతర కాలనీలలో పనులు చేపట్టేలా కార్పొరేటర్...
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్లోని రాజేంద్రనగర్లో అధునాతన హైకోర్టు భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు కోసం సుమారు రూ.2,500 కోట్ల వ్యయంతో 100 ఎకరాల విస్తీర్ణంలో భవన నిర్మాణం చేపట్టనున్నారు....