పహల్గామ్ ఉగ్రదాడికి మాస్టర్ మైండ్గా ఆరోపణలు ఎదుర్కొంటున్న లష్కరే తోయిబా కమాండర్ సైఫుల్లా కసూరి పాకిస్థాన్లో బహిరంగంగా కనిపించాడు. పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో కసూర్ ప్రాంతంలో పాకిస్థాన్ మర్కాజి ముస్లిం లీగ్ నిర్వహించిన భారత వ్యతిరేక...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నేత విడదల రజిని తీవ్ర విమర్శలు గుప్పించారు. సంక్షేమ పథకాలను అమలు చేయడం సీఎం చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని, ఆయన పాలనలో...