తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఆధ్వర్యంలో కడప జిల్లాలో నిర్వహించిన మహానాడు కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తల ప్రయత్నాలను శ్లాఘించారు. టీడీపీ...
పెంపుడు జంతువుల్లో పిల్లులు సాధారణంగా 12 ఏళ్లు జీవించడమే సాధారణం. కానీ, కొన్ని ప్రత్యేకమైన సంరక్షణలో ఉన్న వాటి జీవితం 20 ఏళ్ల వరకు సాగుతుంది. అయితే బ్రిటన్కు చెందిన ‘ఫ్లోసీ’ అనే పెంపుడు పిల్లి...