ఆపరేషన్ కగార్ను ఆపాలని కోరినప్పటికీ బీజేపీ ప్రభుత్వం మారణకాండను కొనసాగించిందని ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. మావోయిస్టు నంబాల మృతదేహాన్ని అంతిమ సంస్కారాల కోసం కుటుంబ సభ్యులకు అప్పగించాలన్న కనీస సంస్కారం కూడా...
తెలంగాణ ప్రభుత్వం గ్రామ పాలనాధికారుల (GPO) ఎంపిక ప్రక్రియకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసింది. మొత్తం 10,954 పోస్టుల కోసం నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియలో 3,550 మంది అభ్యర్థులు ఎంపికైనట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఎంపికైన...