పాకిస్థాన్ మరోసారి తప్పు చేస్తే భారత్ నుంచి తీవ్రమైన ప్రతిస్పర్ధన ఎదురవుతుందని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. ‘ఆపరేషన్ సిందూర్’ పాకిస్థాన్కు కేవలం హెచ్చరిక మాత్రమేనని, ఇంకోసారి అటువంటి తప్పిదం జరిగితే...
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మంచిర్యాలలో మీడియాతో నిర్వహించిన చిట్చాట్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో బీఆర్ఎస్ కలిసి పనిచేయడం అంటే లిక్కర్ కేసులో నేరాన్ని అంగీకరించినట్లు భావించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా...