సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం నిలిపివేసిన నేపథ్యంలో, పాకిస్థాన్ ఓ వ్యాఖ్యతో రెచ్చిపోయింది. ‘ఒకవేళ చైనా బ్రహ్మపుత్ర నది నీటిని నిలిపివేస్తే మీ పరిస్థితి ఏమవుతుంది?’ అని పాకిస్థాన్ ప్రశ్నించింది. ఈ వ్యాఖ్యలకు అస్సాం ముఖ్యమంత్రి...
ఈ నెల 6 నుంచి జరగనున్న మెగా డీఎస్సీ పరీక్షలపై స్టే కోరుతూ దాఖలైన అనుబంధ పిటిషన్లను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. పరీక్షల నిర్వహణకు సంబంధించి హాల్ టికెట్లు ఇప్పటికే జారీ చేయగా, అన్ని ఏర్పాట్లు...