నైజీరియాలోని మోక్వా సిటీని భారీ వరదలు ముంచెత్తడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రాకృతిక విపత్తులో సుమారు 700 మంది మరణించినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు 200కు పైగా మృతదేహాలను గుర్తించినట్లు సమాచారం, అయితే...
విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకు ఒకటో తరగతి నుంచే ప్రాథమిక మిలిటరీ ట్రైనింగ్ అందించాలని మహారాష్ట్ర మంత్రి దాదా భూసే ప్రకటించారు. ఈ శిక్షణ ద్వారా విద్యార్థుల్లో శారీరక సామర్థ్యం పెరగడమే కాకుండా, క్రమశిక్షణ కూడా అలవడుతుందని...