కేంద్ర రైల్వేశాఖ తత్కాల్ రైలు టికెట్ బుకింగ్ విధానంలో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఇ-ఆధార్ అథెంటికేషన్ను తప్పనిసరి చేయనున్నట్లు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ X ప్లాట్ఫామ్లో ట్వీట్...
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో మంత్రులతో కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తనను జైలులో పెట్టిన విషయాన్ని ప్రస్తావిస్తూ, “నన్ను జైలులో పెట్టారని ఇప్పుడు జగన్ను కూడా జైలులో పెడతామంటే...