బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ 2025 విజయోత్సవ పరేడ్ తీవ్ర విషాదంగా మారింది. ఈ సంబరాల సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 10 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోయారు....
పాకిస్థాన్లోని పంజాబ్, సింధ్ ప్రావిన్సుల్లో అహ్మదీయ ముస్లింలపై కఠిన నిబంధనలు అమలవుతున్నాయి. ఈ నెల 7న జరగనున్న బక్రీద్ వేడుకల నుంచి వారిని బహిష్కరిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అహ్మదీయ ముస్లింలు బక్రీద్ సందర్భంగా...