బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవ సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనలో 10 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా,...
మేడ్చల్ జిల్లాలో నూతనంగా ఏర్పడిన ఎంసీపల్లి మున్సిపాలిటీలో ఉన్నతస్థాయి పదవుల కోసం అడ్డదారుల్లో పైరవీలు జరిగినట్లు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యదర్శులు అక్రమ పైరవీల ద్వారా పదవులు సంపాదించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. విధుల నిర్వహణలో అవినీతి...