ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో ‘సిందూర్’ మొక్కను నాటారు. ‘ఏక్ పేడ్ మాకే నామ్’ కార్యక్రమం రెండో దశలో భాగంగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మొక్కలు...
ఆంధ్రప్రదేశ్లోని శ్రీశైలం జలాశయానికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరద ప్రవాహం పెరుగుతోంది. బుధవారం సాయంత్రం నాటికి జలాశయంలో నీటి మట్టం 834.60 అడుగులకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నీటి మట్టం...