బంగారం తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే వారికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) గవర్నర్ సంజయ్ మల్హోత్రా శుభవార్త వినిపించారు. త్వరలో గోల్డ్ లోన్లకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు....
హైదరాబాద్ నగరంలో బక్రీద్ పండగ సందడి ఊపందుకుంది. ఖుర్బానీ కోసం ముస్లిం సోదరులు సన్నాహాలు చేస్తున్నారు. నగరంలోని మలక్పేట్, సైదాబాద్, పాతబస్తీ ప్రాంతాల్లో ఇప్పటికే పొట్టేళ్ల స్టాళ్లు విరివిగా ఏర్పాటయ్యాయి. రేపు బక్రీద్ పండగ కావడంతో...