ఆంధ్రప్రదేశ్లో ఉపాధ్యాయ నియామకాల్లో కీలక ముందడుగు పడింది. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ నిర్వహించినట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. ఇకపై ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి, టీచర్ ఉద్యోగాలను...
హైదరాబాద్లో బక్రీద్ పండగ సందర్భంగా మేకలు, పొట్టేళ్లు, మేక పోతుల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మెహదీపట్నం పరిధిలోని టోలిచౌకి, నానల్నగర్, రేతిబౌలి, జియాగూడ వంటి ప్రాంతాల్లో ఈ విక్రయాలు సందడిగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా పొడవైన...