తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట ఆలయం సంబంధిత అభివృద్ధి పనులపై కీలక ప్రకటనలు చేశారు. భక్తులు భక్తితో పిలుచుకునే యాదగిరిగుట్ట పేరును మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ‘యాదాద్రి’గా మార్చారని విమర్శిస్తూ, భక్తుల ఆకాంక్షల మేరకు...
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగిన ఒక భీకర ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత మైలారపు ఆడేళ్లు మృతి చెందినట్లు భద్రతా బలగాలు ప్రకటించాయి. ఈ నేతపై రూ.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లాలోని...