హైదరాబాద్: తెలంగాణలోని పలు జిల్లాల్లో ఈ రాత్రి 10 గంటలలోపు వర్షం కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. మెదక్, నాగర్కర్నూల్, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, హైదరాబాద్, యాదాద్రి భువనగిరి, జయశంకర్...
హైదరాబాద్లోని నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో రేపు మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని చేప ప్రసాదం నిర్వాహకులు తెలిపారు. ఇప్పటికే దేశంలోని...