ఆంధ్రప్రదేశ్ శాసనసభలో సాగునీటి ప్రాజెక్టులపై జరిగిన చర్చలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పోలవరం ప్రాజెక్టు భవిష్యత్తు, నదుల అనుసంధానం మరియు గత ప్రభుత్వాల వైఫల్యాలపై సూటిగా స్పందించారు, గంగా-కావేరి నదుల అనుసంధానం తన...
జమ్మూ కాశ్మీర్ అభివృద్ధిపై పాకిస్థాన్ చేస్తున్న విష ప్రచారాన్ని భారత ప్రతినిధి అనుపమ సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. పాక్ చేస్తున్న ఆరోపణల చూస్తుంటే ఆ దేశం వాస్తవాలకు దూరంగా ఏదో భ్రమల్లో బతుకుతున్నట్లు కనిపిస్తోందని ఆమె...