నిజామాబాద్ జిల్లా మక్లూర్ మండలం బొర్గాం గ్రామంలో జరిగిన హత్య కేసు పోలీసు దర్యాప్తులో ఆశ్చర్యకరమైన వాస్తవాలు బైటపడ్డాయి. వివాహేతర సంబంధం మరియు కోట్ల రూపాయల ఇన్సూరెన్స్ సొమ్ము కోసం ఆశ అనేవి ఒక కుటుంబాన్ని...
ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం చేసిన భూ రీసర్వేలో ఎన్నో తప్పులు దొర్లినట్టు తేలింది. ఇప్పుడు ఆ తప్పులను సరిచేసి, రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను ఉచితంగా ఇస్తున్నామని రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. ఇప్పుడు...