ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లా ప్రకృతి రమణీయతకు చిరస్థాయిగా నిలిచిన గమ్యస్థానం. చుట్టూ ఆకర్షణీయమైన కొండలు, వాటిని తడమగల మేఘాలు, పచ్చని అడవులతో కూడిన వాతావరణం ఈ జిల్లా సొంతం. ఈ అద్భుత సౌందర్యాన్ని ప్రముఖ...
హైదరాబాద్ నగరంలో ఆషాఢ బోనాలను వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు మంత్రి కొండా సురేఖ మంగళవారం బోనాల సన్నాహాలపై రివ్యూ సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర ఏర్పాట్లు చేయాలని...