ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం కింద తల్లిదండ్రులకు ఆర్థిక సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ పథకం ద్వారా ఒక్కో బిడ్డకు రూ.15 వేల చొప్పున సాయం అందజేయనున్నట్లు సమాచారం. ఈ పథకం అమలు...
సరూర్నగర్లో బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి ఆర్ఆర్ జిల్లా ప్రత్యేక కోర్టు కఠిన తీర్పు విధించింది. నిందితుడైన అనిల్కు 10 సంవత్సరాల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్...