హైదరాబాద్ శివారులోని కాజిపల్లిలో శనివారం ఉదయం ఒక దారుణమైన ప్రమాదం చోటుచేసుకుంది. కంకరను అన్లోడ్ చేస్తున్న టిప్పర్కు అధిక వోల్టేజ్ కరెంట్ వైర్లు తగలడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్ సజీవదహనం కావడం...
అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం నేపథ్యంలో కేంద్ర విమానయాన శాఖ తొలిసారిగా ఒక ముఖ్యమైన సమావేశం నిర్వహించింది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. విమానయాన భద్రతతో పాటు...