ఆంధ్రప్రదేశ్లో ఇంటర్ విద్యార్థులకు శుభవార్తను మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. రాష్ట్రంలోని 1,355 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదువుతున్న లక్ష మందికిపైగా విద్యార్థులకు JEE, NEET కోచింగ్ మరియు స్టడీ మెటీరియల్ను ఉచితంగా అందించనున్నట్లు ఆయన...
జూన్ 21న విశాఖపట్నంలోని ఆర్కే బీచ్ లో నిర్వహించనున్న యోగాంధ్ర-2025 కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానుండటంతో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బహుళ భద్రతా చర్యలు చేపట్టింది. ఈ వేదికపై ప్రధాని సమక్షంలో లక్షలాదిమంది యోగ...