ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, భారత్ ఎటువైపు నిలుస్తుందన్న జాతీయ, అంతర్జాతీయ చర్చ ప్రారంభమైంది. 1950ల నుంచే భారత్ ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ వస్తోంది. వాణిజ్య సంబంధాల్లో ఇరాన్ కీలక...
ప్రపంచ శాంతి, భద్రతకు సంబంధించి G7 దేశాలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇటలీలో జరిగిన వార్షిక సమ్మిట్ అనంతరం విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో, ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు కలిగి ఉండకూడదని స్పష్టం చేశారు. ప్రాంతీయ...