ఉక్రెయిన్ రాజధాని కీవ్పై రష్యా భారీ మిస్సైల్ దాడికి తెగబడ్డది. నేడు జరిగిన ఈ ఘటనలో కనీసం 14 మంది ప్రాణాలు కోల్పోయారని, మరో 55 మందికిపైగా గాయపడినట్లు ‘కీవ్ ఇండిపెండెంట్’ వార్తా సంస్థ తెలిపింది....
రైతులపట్ల తన గౌరవాన్ని మరోసారి చాటిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, నిన్న జయశంకర్ అగ్రి వర్సిటీలో జరిగిన రైతునేస్తం సభలో వృద్ధ రైతు దంపతులతో దిగిన ఫొటోను ఎక్స్ (ట్విట్టర్) లో షేర్ చేస్తూ...