హైదరాబాద్ చిలకలగూడలోని దూద్బావి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మల్లికార్జున్ మే 26న “మా బడికి బాట వేయించండి” అంటూ ప్లకార్డు చేతబట్టి వినూత్నంగా ధర్నా చేశారు. విద్యార్థుల రాకపోకలకు బాట లేకపోవడంతో ఆయన సమస్యను...
పోస్ట్ గ్రాడ్యుయేషన్ (పీజీ) కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులకు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) అధికారులు సంతోషకరమైన వార్త అందించారు. MA, M.Com, M.Sc తదితర పీజీ కోర్సులు మరియు ఐదేళ్ల సంయుక్త కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే...