హైదరాబాద్లోని బేగంపేట విమానాశ్రయానికి ఈ ఉదయం బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో సెక్యూరిటీ యంత్రాంగం ఒక్కసారిగా అప్రమత్తమైంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్లతో కలిసి విస్తృత తనిఖీలు చేపట్టారు....
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న యుద్ధం ఆరో రోజుకు చేరిన నేపథ్యంలో, ఇది ఘర్షణకు మలుపు తిప్పే దశగా మారింది. తొలిసారి ఇరాన్ హైపర్సోనిక్ మిస్సైల్ను ప్రయోగించింది. ‘ఫతా-1’గా గుర్తించిన ఈ క్షిపణిని ఇజ్రాయెల్పై ప్రయోగించినట్లు ఇస్లామిక్...