ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్లో నివసిస్తున్న తెలంగాణవాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిపూట బహిరంగంగా బయటకు రావడమే కాదు, నిద్రపోవడం కూడా కష్టమైందని, బంకర్లలో ఉంటేనే కొంత భద్రతగా ఉంటుందని అక్కడి నివాసితుడు సారంగధర్...
తెలంగాణలో phone tapping కేసుపై రాజకీయ వాదనలు చెలరేగుతున్న నేపథ్యంలో, బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ, “ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా గంభీరమైన అంశం. ఇది రాజ్యాంగానికి, వ్యక్తిగత...