తెలంగాణలోని ఫోన్ ట్యాపింగ్ కేసులో ముద్దాయిగా ఉన్న మాజీ పోలీస్ అధికారి ప్రభాకర్ రావు ఇవాళ మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. నిన్న సుమారు తొమ్మిది గంటలపాటు ప్రశ్నించినా, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకుండా దాటవేసినట్లు...
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం, కేంద్ర మంత్రి బండి సంజయ్ను లక్ష్యంగా చేసుకుని గత ప్రభుత్వ హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిపినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో సంజయ్కు...