సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ నెల 20 నుంచి 24వ తేదీ వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని కమిషనర్ అవినాశ్ మహంతి వెల్లడించారు. పరీక్షల నేపథ్యంలో శాంతియుత వాతావరణం కొనసాగేందుకు ఈ చర్యలు తీసుకున్నట్టు తెలిపారు....
ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం నగరం త్వరలోనే ఐటీ రంగంలో కీలక కేంద్రంగా మారనుంది. ప్రముఖ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ విశాఖలో ₹1,5822.98 కోట్ల విలువైన భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈ ప్రాజెక్టు ద్వారా...